లైఫ్ స్పాన్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా ఈషా

లైఫ్ స్పాన్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా ఈషా

హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన లైఫ్‌‌‌‌స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా భారతీయ ప్రొఫెషనల్ షూటర్ ఈషా సింగ్​ను నియమించుకుంది. ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌‌‌‌లో జరిగే ఒలింపిక్స్‌‌‌‌లో పిస్టల్ ఈవెంట్‌‌‌‌లో ఈషా సింగ్ భారతదేశం తరఫున పాల్గొంటారు. భారత్ నుంచి ఒలింపిక్ లో పాల్గొనే అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. ఈషా సింగ్​తమ సంస్థతో కలసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని లైఫ్‌‌‌‌స్పాన్  తెలిపింది.