
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు బుధవారంతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. దీంతో గురుకులాలు, ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్న స్టూడెంట్స్ పల్లెబాట పట్టారు. బ్యాగులు సర్దుకొని హుషారుగా ఊళ్లకు బయల్దేరారు. ఖమ్మం పాత బస్టాండ్ స్టూడెంట్స్, వారి పేరెంట్స్తో కిటకిటలాడింది.
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం