హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను తెలంగాణ భవన్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి విభాగం నేతలకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ లీడర్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారం స్టేట్ పాలిటిక్స్లో కాక రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..
- తెలంగాణం
- September 15, 2024
లేటెస్ట్
- వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డ్లు, ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి
- రాహుల్పై ఈగ వాలినా ఊరుకోం.. బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ వార్నింగ్
- వన్ నేషన్ వన్ ఎలక్షన్ : ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఉన్నాయంటే..!
- సూర్య భాయ్ ఆగయా.. దులీప్ ట్రోఫీలో రీ ఎంట్రీకి సిద్ధమైన స్కై
- మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.
- ఢిల్లీ వద్దంది.. పంజాబ్ రమ్మంది.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా రికీ పాంటింగ్
- తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం జంతు నూనె వాడారు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
- యూట్యూబర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దాదా.. అసలేం జరిగిందంటే..?
- ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్. కారణం ఏంటంటే..?
- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం హార్టికల్చర్ ఆఫీసర్
Most Read News
- వినాయకుడి లడ్డు దక్కించుకున్న ముస్లింలు
- పదేండ్లలో పట్టించుకోలే.. రెండు నెలల్లో కంప్లీట్
- రాష్ట్రంలో ఇకపై ఈ-రిజిస్ట్రేషన్లు.. అన్నిరకాల అగ్రిమెంట్లు ఆన్లైన్లోనే
- బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం
- కరీంనగర్ జిల్లాలో సెల్యులైటిస్ భయం
- 10రోజుల్లో 800కోట్ల రూపాయల మద్యం తాగేశారు...
- పేద, మధ్య తరగతి జీవితాలకు హైడ్రా భరోసా ఇవ్వాలి
- Super Food : మిరియాల అన్నం.. కొర్రల పలావ్.. కాలీఫ్లవర్ రైస్.. అబ్బబ్బ ఇంట్లో టేస్టీగా ఇలా తయారు చేసుకోండి..!
- వావ్.. అద్భుతం.. కొత్త బ్రెయిన్ను తయారు చేశారు..
- నమ్మలేని నిజం : టప్పర్ వేర్ కంపెనీ దివాళా తీసింది