
మధిర వెలుగు: మధిర మండలంలోని ఖాజీపురం సమీపంలో నాగపూర్ – అమరావతి హైవే పనులను సోమవారం స్థానిక రైతులు అడ్డుకున్నారు, సుమారు 70 మంది రైతులకు చెందిన పొలంలో నుంచి హైవే వెళ్తోంది. రైతులకు ఎలాంటి నష్టపరిహారాన్ని చెల్లించకుండా హైవే నిర్మిస్తున్నారని తెలిపారు.
పరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు వేయాలని డిమాండ్ చేవారు.