ఎర్రగడ్డతండాలో భక్తరామదాసు ప్రాజెక్టు ట్రయల్​ రన్​

ఎర్రగడ్డతండాలో భక్తరామదాసు ప్రాజెక్టు ట్రయల్​ రన్​

కూసుమంచి,వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డతండాలోని భక్తరామదాసు ప్రాజెక్టు మోటార్  ట్రయల్​ రన్​ నిర్వహించినట్టు ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నీరు తిరుమలాయపాలెం మండలం ఇస్తావత్​ తండా వద్ద  ఎత్తిపోస్తున్నాయని తెలిపారు. 

దీంతో పాలేరులోని నాలుగు మండలాల్లో చెరువులను నింపి ఎస్సారెస్సీ ఆయకట్టు రైతులకు సాగు నీటి ని విడుదల చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డీఈ రమేశ్​రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్​ సురేశ్​​, ఏఈ ఆయేషా సుల్తానా పాల్గొన్నారు.