మెట్ పల్లి, వెలుగు: అంతరాయం లేకుండా కరెంట్ సప్లై చేయాలని ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట రైతులు సబ్స్టేషన్ ఎదుట శుక్రవారం బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సప్లైలో హెచ్చు తగ్గులు ఉండడంతో మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, ఫ్యూజ్ పోతే వేయడానికి డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. అనంతరం డీఈకి వినతిపత్రం అందజేశారు.
సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
- కరీంనగర్
- July 6, 2024
లేటెస్ట్
- 7 శాతం పెరిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లోన్లు
- వనపర్తి జిల్లాలో వడ్ల కొనుగోలుపై నజర్
- కాకా యాదిలో.. మరువలేని మహానేత
- ఓరుగల్లు ట్రాఫిక్ పోలీసులకు.. బాడీ వార్న్కెమెరాలు : న్యూసెన్స్ చేసే వారి ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం
- IND vs BAN: ఫీల్డింగ్పై టీమిండియా ఫోకస్
- ఈడబ్య్లూఎస్ సర్టిఫికెట్లతో మోసం
- 10 నెలల కనిష్టానికి సేవారంగం
- కాకా 95వ జయంతి.. బడుగు వర్గాల ఆప్తుడు
- చీఫ్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నడు
- టీచర్ ఉద్యోగం కోసం దొడ్డిదారి ప్రయత్నాలు
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు: వైఎస్ జగన్
- తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే.. : శ్రీవారి ధ్వజ స్థంభం కొక్కి విరిగిపోయింది..
- KBC: కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్