
నిజామాబాద్ లో పోలీసులు వడ్డీ వ్యాపారుల భరతం పడుతున్నారు. జనాల అధికవడ్డీ వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఫైనాన్స్ వ్యాపారం చేసే వారి ఇళ్లను సోదాలు చేస్తున్నారు.కొంతమంది అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లను పోలీసులు క్షుణ్టంగా తనిఖీలు చేస్తున్నారు.
►ALSO READ | కాంగ్రెస్ సర్కార్ను కూల్చే ఆలోచన లేదు : కేటీఆర్