హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా మరో ఐదుగురు కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 67కు చేరింది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒకరు హై రిస్క్ కంట్రీ నుంచి.. మిగిలిన నలుగురు నాన్ రిస్క్ కంట్రీల నుంచి వచ్చారు. మరో 20 శాంపిల్స్ రిజల్ట్ రావాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ కొత్తగా 280 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. 206 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.
67కు చేరిన ఒమిక్రాన్ బాధితులు
- తెలంగాణం
- December 31, 2021
లేటెస్ట్
- VETTAIYAN : వేట్టైయాన్ ప్రివ్యూ టీజర్ రిలీజ్..క్రిమినల్స్ను కుమ్మేస్తున్న రజనీ కాంత్
- శంషాబాద్ టూ బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
- అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానస్పద మృతి
- అయ్యో పాపం: విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ మృతి
- పార్ట్ టైమ్ జాబ్ అంటూ వాట్సాప్ లో మెసేజ్.. రూ.4 లక్షలు పోగొట్టుకున్న మహిళ
- AFG vs SA 2024: సఫారీలను చిత్తుగా కొట్టారు: దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్
- సాగు నీళ్లు విడుదల చేయాలని ధర్నా
- కేసీఆర్ కు సండ్ర ఆహ్వానం
- విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం..
- స్టూడెంట్స్ క్రీడల్లోనూ రాణించాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
Most Read News
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- Viral news: రైల్వేస్టేషన్లో పాము హల్చల్..పరుగులు పెట్టిన ప్రయాణికులు
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- షాపూర్, గాజుల రామారం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్