లక్సెటిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణం కోర్టు సమీపంలో శివశంకర్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడు వద్ద ఆదివారం ముస్లింల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సీఐ నరేందర్, ఎస్సై సతీశ్హాజరై ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ముస్లింలు అన్నదాన కార్యక్రమం చేపట్టడం హర్షనీయమన్నారు. ఐకమత్యంగా ఉంటూ పండగలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.
గణేశ్ మండపం వద్ద ముస్లింల అన్నదానం
- ఆదిలాబాద్
- September 16, 2024
లేటెస్ట్
- వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డ్లు, ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి
- రాహుల్పై ఈగ వాలినా ఊరుకోం.. బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ వార్నింగ్
- వన్ నేషన్ వన్ ఎలక్షన్ : ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఉన్నాయంటే..!
- సూర్య భాయ్ ఆగయా.. దులీప్ ట్రోఫీలో రీ ఎంట్రీకి సిద్ధమైన స్కై
- మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.
- ఢిల్లీ వద్దంది.. పంజాబ్ రమ్మంది.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా రికీ పాంటింగ్
- తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం జంతు నూనె వాడారు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
- యూట్యూబర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దాదా.. అసలేం జరిగిందంటే..?
- ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్. కారణం ఏంటంటే..?
- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం హార్టికల్చర్ ఆఫీసర్
Most Read News
- వినాయకుడి లడ్డు దక్కించుకున్న ముస్లింలు
- పదేండ్లలో పట్టించుకోలే.. రెండు నెలల్లో కంప్లీట్
- రాష్ట్రంలో ఇకపై ఈ-రిజిస్ట్రేషన్లు.. అన్నిరకాల అగ్రిమెంట్లు ఆన్లైన్లోనే
- బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం
- 10రోజుల్లో 800కోట్ల రూపాయల మద్యం తాగేశారు...
- కరీంనగర్ జిల్లాలో సెల్యులైటిస్ భయం
- ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్. కారణం ఏంటంటే..?
- పేద, మధ్య తరగతి జీవితాలకు హైడ్రా భరోసా ఇవ్వాలి
- Super Food : మిరియాల అన్నం.. కొర్రల పలావ్.. కాలీఫ్లవర్ రైస్.. అబ్బబ్బ ఇంట్లో టేస్టీగా ఇలా తయారు చేసుకోండి..!
- వావ్.. అద్భుతం.. కొత్త బ్రెయిన్ను తయారు చేశారు..