గద్వాల, వెలుగు: గద్వాల మండలం రేకులపల్లి గవర్నమెంట్ స్కూల్లో సోమవారం ఫుడ్ పాయిజన్ తో స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 12:30 గంటలకు స్కూల్లో మిడ్ డే మీల్స్ చేశాక నలుగురు స్టూడెంట్స్ వాంతులు చేసుకున్నారు. వెంటనే హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి మిగతా స్టూడెంట్లను ఆరా తీయగా, మరో పది మంది స్టూడెంట్స్ కడుపునొప్పి, నెత్తినొప్పి వస్తుందని చెప్పడంతో 14 మందిని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ లో ఉన్న వాటర్ ట్యాంక్లు సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
రేకులపల్లి స్కూల్లో ఫుడ్ పాయిజన్
- మహబూబ్ నగర్
- February 21, 2024
లేటెస్ట్
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- Union Budget 2025-26: బడ్జెట్లో రైతుల కోసం కొత్త స్కీమ్..
- Union Budget 2025: బడ్జెట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్
- కొత్త కమిషనర్ల బాధ్యతల స్వీకరణ
- రంజీ ట్రోఫీలో కోహ్లీ రోజుకు ఎంత సంపాదిస్తాడు..?
- బంటి హత్య దారుణం.. డిజిటల్ యుగంలోనూ కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
- నల్గొండ జిల్లా అభివృద్ధికి సహకరించాలి : ఎంపీ రఘువీర్ రెడ్డి
- బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలి
- టెన్త్ ఫలితాల్లో టాప్లో ఉండాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
- శిశువులకు ప్రేమను పంచాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Meenakshi Chaudhary: శ్రీశైలంలో మీనాక్షి చౌదరి.. స్వామి సేవలో హీరోయిన్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- పార్టీ ఫిరాయింపులు.. తెలంగాణ స్పీకర్పై సుప్రీం కోర్టు సీరియస్
- వరి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..