చేర్యాల, వెలుగు: కడవేర్గు బ్రిడ్జి పనులు స్పీడప్చేయాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డి కాంట్రాక్టర్కు సూచించారు. ఆదివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొమ్మురవి, ఆగంరెడ్డి, శ్రీకాంత్, వినీత్, రమేశ్, మహేశ్, బాలరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలచంద్రం, వెంకటస్వామి, రాజు, అంజయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్, నారాయణ, శ్రీను, మల్లేశం, ఆయూబ్, వెంకటేశం, నరేశ్, నరేందర్, మధు, పరశురాములు, నరసింహులు, వేణు, ఎండీ ఫరీద్, శ్రీధర్, బాలయ్య పాల్గొన్నారు.