న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సోమవారం నుంచి ఆఫీసుల కు రావాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ‘‘కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతున్నందు న కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు అన్నీ 100 శాతం అటెండెన్స్తో పనిచేస్తాయి. కరో నా పరిస్థితులపై రివ్యూ చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి చెప్పారు. ఉద్యోగులందరూ మాస్క్ పెట్టుకునేలా, కరోనా గైడ్లైన్స్ ఫాలో అయ్యేలా డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారు లు చర్యలు తీసుకోవా లన్నారు. సెక్రటరీ కంటే కిందిస్థాయిలో 50% ఉద్యోగులకు కేంద్రం ఇప్పటి వరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పింది.
ఇయ్యాల్టి నుంచి ఆఫీసులకు అందరూ రావాలె
- దేశం
- February 7, 2022
లేటెస్ట్
- డిన్నర్కు రమ్మంటవా!
- బీఆర్ఎస్ చేసిన సర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి: షబ్బీర్అలీ
- బీసీ, ఎస్సీల సంఖ్యను ఎందుకు తగ్గించారు : పాయల్ శంకర్
- త్వరలో కులగణన వివరాలు బయటపెడ్తం.. సామాజిక న్యాయానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి
- ఫిబ్రవరి 7,8న ఇంటర్ నామినల్ రోల్స్లో తప్పుల సవరణకు చాన్స్
- బీజేపీ..బీఆర్ఎస్ లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి
- చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం!
- తెలంగాణ బడ్జెట్ లో విద్యకు 15% నిధులు కేటాయించాలి
- బీసీ జనాభాను తగ్గించడమే రోల్ మోడలా? కాంగ్రెస్ కులగణన తప్పుల తడకగా ఉంది: లక్ష్మణ్
- హామీలు ఇచ్చి మోసగించిన కాంగ్రెస్ ను ఓడించాలి : బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్లో తులం రేటు ఇది..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- Health Tips: చికెన్, మటన్ లివర్లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- మీ బడ్జెట్లో స్మార్ట్ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- Beauty Tips : నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి.. చర్మానికి నిగనిగ గ్యారంటీ..!
- నటుడు వేణుపై కేసు నమోదు
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!