జీహెచ్ఎంసీలో చలనం.. చెత్త తొలగింపు

జీహెచ్ఎంసీలో చలనం.. చెత్త తొలగింపు

ఫొటోగ్రాఫర్​, వెలుగు : చాదర్​ఘాట్ ​ఇసామియా బజార్​లో ఎలక్ట్రిక్ ​వెహికల్స్​ చార్జింగ్​ స్టేషన్ ​చుట్టూ పేరుకుపోయిన చెత్తను బల్దియా అధికారులు తొలగించారు. శుక్రవారం ‘వెలుగు’లో పబ్లిష్​ అయిన ‘ఈవీ చార్జింగ్​స్టేషనా?.. చెత్త డంపింగ్ ​పాయింటా? ’ ఫొటో స్టోరీకి వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. చార్జింగ్ మెషీన్​ను అందుబాటులోకి తేవాలని జనం కోరుతున్నారు.