ఇఫ్లూలో స్వచ్ఛతా హీ సేవా

ఇఫ్లూలో స్వచ్ఛతా హీ సేవా

ఇఫ్లూలో గురువారం నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి పాల్గొన్నారు. చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, ఇఫ్లూ లెక్చరర్లు, స్డూడెంట్లు​పాల్గొన్నారు. - సికింద్రాబాద్, వెలుగు