సీఎంతో గ్లోబల్ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధులు భేటీ

సీఎంతో గ్లోబల్ఇంటలెక్చువల్ ఫోరమ్  ప్రతినిధులు భేటీ

హైదరాబాద్, వెలుగు : మాదిగ, మాంగ్, చమర్ అండ్​ అనుబంధ కులాల గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

సీఎంను కలిసిన వారిలో   ఫోరమ్ జాతీయ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్​ కె. బాబు రావు, రిటైర్డ్  ఐఏఎస్​అధికారులు కె.రత్న ప్రభ, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.