ఖమ్మంలోని పెద్ద దవాఖానా నిండా పేషెంట్లే..

ఖమ్మంలోని పెద్ద దవాఖానా నిండా పేషెంట్లే..

ఖమ్మంలోని సర్కారు పెద్ద దవాఖానా పేషెంట్లతో నిండిపోతోంది. సీజనల్ ​వ్యాధులు ప్రబలుతుండడంతో ఓపీ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రక్త పరీక్షల నమూనాలు సేకరించే దగ్గర పేషెంట్లు బారులు తీరారు.

డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డాక్టర్లు రోగులను పరీక్షించారు.

ఖమ్మం ఫొటో గ్రాఫర్, వెలుగు