న్యూఢిల్లీ: కిందటి నెలలో రూ. 1.74 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. కిందటేడాది జూన్లో వచ్చిన రూ.1.61 లక్షల కోట్లతో పోలిస్తే 7.7 శాతం పెరిగింది. 2021 జులై తర్వాత జీఎస్టీ వసూళ్లు ఈసారే తక్కువగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ రెవెన్యూ 10 శాతం పెరగగా, మే నెలలో 12.4 శాతం పెరిగింది. జూన్ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో సుమారు రూ.39,600 కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద సెటిల్ చేయగా, రూ.33,548 కోట్లు స్టేట్ జీఎస్టీ కింద సెటిల్ చేశారు. ఈ ఏడాది మే నెలలో రూ.1.73 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డ్ లెవెల్ రూ.2.1 లక్షల కోట్లను టచ్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో రూ.5.57 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. నెలకు సగటున రూ.1.86 లక్షల కోట్లు వసూళ్లయ్యింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది.
జూన్లో రూ.1.74 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ
- బిజినెస్
- July 2, 2024
లేటెస్ట్
- రాజేంద్రనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు
- ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
- Sai Pallavi: హాస్పిటల్ లో సాయి పల్లవి.. ఏమైందంటే..?
- IND vs ENG: ఇండియా తొండాట ఆడి గెలిచిందా..! ఏంటి ఈ వివాదం..?
- Allu Arjun: తొక్కిసలాట ఘటన తర్వాత.. తొలిసారి సినిమా ఈవెంట్కు అల్లు అర్జున్.. కానీ, వాళ్లకు నో ఎంట్రీ!
- V6 DIGITAL 01.02.2025 AFTERNOON EDITION
- దేశ ప్రజల ఖాతాల్లోని సేవింగ్స్ను పెంచే విధంగా బడ్జెట్ ఉంది: ప్రధాని మోదీ
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం
Most Read News
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- ఫిబ్రవరి 3న వసంత పంచమి : మీ పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో.. ఎలా చేయాలో తెలుసుకోండి..!
- పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్లు చేసి తాగొద్దు..