![ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు](https://static.v6velugu.com/uploads/2022/03/half-day-school-starts-from-march-16-says-ts-education-department_Kp1MSoUzZV.jpg)
హైదరాబాద్: ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 తేదీ వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది. ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం గం. 7:45 నుంచి మధ్యాహ్నం గం.12:00 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఒంటిపూటకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
మరిన్ని వార్తల కోసం...