వరంగల్లో రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసు ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలోని టెక్స్ టైల్స్ పార్క్ కు రైతులు భూమి ఇచ్చారు. అయితే పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టును ఆశ్రయించారు భూ నిర్వాసితులు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వహించినందుకు 2 కోట్ల 40 లక్షలు రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో RDO ఆఫీసుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వచ్చారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు తమకు కొంత టైం కావాలని అధికారులు కోరడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వరంగల్ రెవెన్యూ అధికారులపై హైకోర్టు సీరియస్
- వరంగల్
- April 4, 2024
లేటెస్ట్
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- Union Budget 2025: బడ్జెట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్
- కొత్త కమిషనర్ల బాధ్యతల స్వీకరణ
- రంజీ ట్రోఫీలో కోహ్లీ రోజుకు ఎంత సంపాదిస్తాడు..?
- బంటి హత్య దారుణం.. డిజిటల్ యుగంలోనూ కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
- నల్గొండ జిల్లా అభివృద్ధికి సహకరించాలి : ఎంపీ రఘువీర్ రెడ్డి
- బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలి
- టెన్త్ ఫలితాల్లో టాప్లో ఉండాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
- శిశువులకు ప్రేమను పంచాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
- విశిష్ట సేవలందించిన పోలీసులకు మెడల్స్
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Meenakshi Chaudhary: శ్రీశైలంలో మీనాక్షి చౌదరి.. స్వామి సేవలో హీరోయిన్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- పార్టీ ఫిరాయింపులు.. తెలంగాణ స్పీకర్పై సుప్రీం కోర్టు సీరియస్
- వరి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..