ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఓ బాస్కెట్‌‌‌‌బాల్ షురూ

ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఓ బాస్కెట్‌‌‌‌బాల్ షురూ

హైదరాబాద్, వెలుగు;  ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఓ) నేషనల్ గేమ్స్ బాస్కెట్‌‌‌‌బాల్ టోర్నమెంట్ హైదరాబాద్‌‌‌‌లో శనివారం మొదలైంది. శేరిలింగంపల్లిలోని చిరెక్  క్యాంపస్‌‌‌‌లో వచ్చే నెల రెండు  వరకు జరిగే ఈ ఈవెంట్‌‌‌‌లో  దేశవ్యాప్తంగా 60 కి పైగా జట్టు  అండర్‌‌‌‌‌‌‌‌14, అండర్‌‌‌‌‌‌‌‌19 జట్లు విభాగాల్లో పోటీ పడనున్నాయి..ఇండియా బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ ప్లేయర్  పుష్ప సెంథిల్‌‌‌‌కుమార్,  ఫిబా మాజీ వరల్డ్ టెక్నికల్ డెలిగేట్‌‌‌‌ నార్మన్ ఇసాక్  ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు.