ఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 28 మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీకి సేవలందించారు విరాసత్ రసూల్ ఖాన్. 1989లో తొలిసారిగా చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తరువాత 2009లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రసూల్ ఖాన్ కు భార్య, కుమారుడు ఉన్నారు. శాంతినగర్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. విరాసత్ రసూల్ ఖాన్ మృతిపట్ల ఎంఐఎం నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఎంఐఎం సీనియర్ నేత రసూల్ ఖాన్ కన్నుమూత
- హైదరాబాద్
- May 28, 2024
లేటెస్ట్
- జైపూర్ మండల కేంద్రంలో హార్టికల్చర్ నర్సరీ భూమి కబ్జాకు యత్నం
- దుర్గామాత గుడి తొలగించాలంటున్నారని...పెట్రోల్ బాటిళ్లతో మహిళల ధర్నా
- బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు బంధువులపై కేసు నమోదు
- నిర్మల్ లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్
- సమస్యలుంటే రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
- ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తం: బాలకిష్టారెడ్డి
- 200 అసెంబ్లీ సీట్లపై పొత్తు కుదిరింది:శరద్ పవార్
- బీఆర్ఎస్ నేతలకు మంత్రి దామోదర సవాల్
- మాస్టర్ మైండ్స్ విద్యార్థినిని సన్మానించిన ఏపీ సీఎం
- బీసీలకు అన్యాయం జరిగితే సహించం: రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
Most Read News
- ఓరి దేవుడా.. మళ్లీ వర్షాలా.. : ఈ నెలలోనే.. అక్టోబర్ లో మరో రెండు అల్పపీడనాలు
- ఏపీ సచివాలయానికి ఐఏఎస్ ఆమ్రపాలి.. సీఎస్కు జాయినింగ్ రిపోర్ట్
- ప్రయాణికులకు బిగ్ షాక్.. రైలు రిజర్వేషన్ రూల్స్ మారాయి.. కొత్త నిబంధనలు ఇవే..!
- జియో 5G కొత్త రీఛార్జ్ ప్లాన్ : 90 రోజులకు 200 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. అతి తక్కువ ధరకే..
- సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహిళా అఘోరీ ప్రత్యక్షం
- బాధితుడికి రూ.6లక్షల పరిహారం చెల్లించండి.. ఎల్వీ ప్రసాద్ఆస్పత్రికి కన్స్యూమర్ ఫోరం ఆదేశం
- 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు : ఎమ్మెల్యే రోహిత్రావు
- IND Vs NZ, 1st Test: రోజంతా దరిద్రమే: పంత్కు గాయం.. రోహిత్ రెండు క్యాచ్లు మిస్
- ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ..!
- హైడ్రా తరహాలో.. హైదరాబాద్లో ఫుట్పాత్లపై షాపులు నేలమట్టం