సీఎం రేవంత్​ను కలిసిన ఎంపీ అసదుద్దీన్

సీఎం రేవంత్​ను కలిసిన ఎంపీ అసదుద్దీన్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆల్  ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖలీద్ సైఫుల్లా రహ్మాని శనివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. వారి వెంట టీఎంఆర్ఐఈఎస్ చైర్మన్ ఫహీం ఖురేషి ఉన్నారు.