
హైదరాబాద్
ఏపీలో మద్యం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన మద్యం ధరలు.. ఒకేసారి ఇంత పెంచారేంటి..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. ఏపీలో మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయ
Read Moreఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం (ఫిబ్రవరి 10) గనులు, ఖనిజాభివృద్ధి
Read Moreచిలుకూరు రంగరాజన్కు మంత్రి కొండా సురేఖ పరామర్శ
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ను ఫోన్ల
Read Moreకేటీఆర్ రైతుల గురించి మాట్లాకపోవడమే బెటర్.. లేదంటే..: మంత్రి తుమ్మల వార్నింగ్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతుల పరిస్థితిని దిగజార్చారని
Read Moreమల్లారెడ్డి కబ్జా చేశారో.. లేదో.. తేల్చండి.. మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ సర్వే
కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 641,642,643,644,641/AAలో
Read More‘‘కౌన్ బనేగా ఢిల్లీ సీఎం..?’’.. మహిళా ఎమ్మెల్యేను సీఎం చేసే యోచనలో బీజేపీ అధిష్టానం..?
న్యూఢిల్లీ: హస్తిన ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. కాబోయే సీఎం ఎవరనే విషయంలో ఇప్పటివరకూ ఎలాం
Read Moreఅర్చకుడు రంగరాజన్పై దాడి చేసింది అందుకే.. డీసీపీ కీలక ప్రకటన
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి గురించి రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరె
Read Moreనువ్ కొడంగల్లో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..: కేటీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో రాజీనామా చేసి, తమ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించినా తాను రాజకీ
Read Moreఇంటి పర్మిషన్కు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ
వరంగల్: ఇంటి పర్మిషన్ కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ని
Read Moreచిరంజీవి రాజకీయాలపై అంబటి సంచలన కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రజారాజ్యమే.. ఇప్పుడు జనసేనగా రూపాంతరం చె
Read Moreమస్తాన్ సాయి కస్టడీకి అనుమతించిన రాజేంద్రనగర్ కోర్టు
రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో కీలక నిందితుడు మస్తాన్ సాయి కస్టడీకి కోర్టు అనుమతించింది. మస్తాన్ సాయిని 2025 ఫిబ్రవరి 3 న అరెస్టు చేసిన నార్స
Read Moreరైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా స్కీమ్ నిధులను విడుదల చేసింది. విడతల వారీగా రైత
Read Moreచిలుకూరు అర్చకులు రంగరాజన్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చే
Read More