హైదరాబాద్

రఘురామకు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మి

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్

 తెలంగాణలో  సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ కు గురైన అడిషనల్ ఎస్పీ మేకల తిరుపతన్నకు  సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చే

Read More

ఐటీ కంపెనీ ఎదుట నిరుద్యోగుల పరేడ్.. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు 3 వేల మంది..!

భారతదేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో.. ఉద్యోగం కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అనటానికి ఈ ఘటనే నిదర్శనం. పూణెలోని ఓ ఐటీ కంపెనీ.. వాక్ ఇన్ ఇంటర్యూకు నో

Read More

బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ : హైదరాబాద్ లో డ్రగ్స్ బిజినెస్

హైదరాబాద్ లో  డ్రగ్స్, గంజాయి కలకలం రేపుతోంది.  ఈ మధ్య ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు డ్రగ్స్ ను సైడ్ బిజినెస్ గా  చేస్తున్నారు. సాఫ్ట

Read More

హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఓనర్లకు నోటీసులు

 హైదరాబాద్ లోని హోటళ్లలో జీహెచ్ఎంసీ  ఫుడ్ సేఫ్టీ అధికారుల  తనిఖీలు కొనసాగుతున్నాయి.   ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్

Read More

హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదం..యువకుడు మిస్సింగ్

హైదరాబాద్  హుస్సేన్ సాగర్ లో జరిగిన బోటు ప్రమాదంలో ఓ యువకుడు మిస్సయ్యాడు. నాగారానికి చెందిన  అజయ్(21) అనే యువకుడు  ఫ్రెండ్స్ తో కలిసి బ

Read More

ఊపిరిపీల్చిన కాలిఫోర్నియా .. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు

అదుపులోకి వచ్చిన మంటలు లాస్ ఏంజిల్స్: కార్చిచ్చు సృష్టిస్తున్న బీభత్సంతో గత కొద్ది రోజులుగా అతలాకుతలం అవుతున్న దక్షిణ కాలిఫోర్నియా ప్రజలు ఊపిర

Read More

పెండింగ్ కేసులు పరిష్కరిస్తాం : హైకోర్టు యాక్టింగ్ సీజే సుజయ్​పాల్

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ కేసులు పరిష్కరించేందుకు అడ్వకేట్ల సహకారం ఎంతో అవసరమని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జి జస్టిస్ సుజయ్​పాల్ అన్నారు. ఇప్పటికే త

Read More

లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ గా ఎం.మోహన్

తిరువనంతపురం: లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్ పీఎస్ సీ) డైరెక్టర్ గా ఎం.మోహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (

Read More

ఆర్టీవోకు కొత్త లోగో .. మంత్రి పొన్నం ఆదేశాలతో రిపబ్లిక్​ డే సందర్భంగా రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీవోకు కొత్త లోగో వచ్చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలోనే​ కొత్త లోగోను వ

Read More

అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా చింతల రవీంద్రనాథ్ యాదవ్ నియమితులయ్యారు. ఇటీవల జైపూర్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో

Read More

పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే : కేటీఆర్​

మండలంలో ఒక గ్రామంలోనే పథకాలు అమలు చేస్తారా?: కేటీఆర్​ హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే జరుగుత

Read More

పార్టీలకు అతీతంగా పథకాలు : గడ్డం ప్రసాద్​కుమార్

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ వికారాబాద్, వెలుగు: రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అసెంబ్లీ స్పీకర్

Read More