
హైదరాబాద్
పార్టీలకు అతీతంగా పథకాలు : గడ్డం ప్రసాద్కుమార్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వికారాబాద్, వెలుగు: రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అసెంబ్లీ స్పీకర్
Read Moreహైపర్సోనిక్ మిసైల్స్లో ముందడుగు .. స్క్రామ్జెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
ప్రత్యేకంగా ఎండోథర్మిక్ స్క్రామ్జెట్ ఫ్యూయల్, థర్మల్ బ్యారియర్ కోట్ను తయారు చేసిన డీఆర్డీఎల్ హైదరాబాద్, వెలుగు: హైపర్ సోనిక్ (ధ్వని వ
Read Moreజనవరి 30 నుంచి ఆలిండియా హార్టికల్చర్ మేళా: నెక్లెస్ రోడ్లో 5 రోజుల నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో ఆలిండియా హార్టికల్చర్ మేళాను నిర్వహించనున్నట్లు మేళా ఇన్చార్జి ఖలీద్ అహ్మద్ తెలిపా
Read Moreదేశానికి భరతమాత ప్రతీక : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఎవరికైనా అమ్మే తొలి గురువు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్న ప్రధాని ఏడాది పాటు సంవిధాన్ అభియాన్ కార్యక
Read Moreరాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇందిరమ్మను సంజయ్ అవమానించారని ఫైర్ గాంధీ భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
Read Moreదేశంలో ఏ ఊరెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తది : జగ్గారెడ్డి
ఉనికి కోసమే బండి సంజయ్ వ్యాఖ్యలు: జగ్గారెడ్డి హైదరాబాద్, వెలుగు: ఈ దేశంలో ఏ మారుమూల గ్రామానికి
Read Moreమీ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా?
ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఎలా ఇవ్వరో చూస్తాం.. బండి సంజయ్పై మంత్రి పొన్నం ఫైర్ హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇ
Read Moreకొడంగల్ లిఫ్ట్కు 1,550 ఎకరాల సేకరణ.. అధికారుల కసరత్తు.. త్వరలో నోటిఫికేషన్
అధికారుల కసరత్తు.. త్వరలో నోటిఫికేషన్ హైదరాబాద్, వెలుగు: కొడంగల్–నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములో అడుగు ముందుకు పడింది. ఉమ్మడి మహబూబ్
Read Moreతెలంగాణలో కరెంట్ మస్తు వాడుతున్నరు: ఎండాకాలం లెక్క విద్యుత్ డిమాండ్
14,500 మెగావాట్లకు పైగా నమోదు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ మస్తు వాడుతున్నరు. పట్టణ ప్రాంతాల్లో గీజర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మ
Read Moreరాజ్ భవన్ లో ఎట్ హోం: అసెంబ్లీ ప్రత్యేక సెషన్, 4 స్కీంలు గవర్నర్ కు వివరించిన సీఎం
సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు సీజే, పద్మ అవార్డు గ్రహీతల హాజరు పలువురు ప్రముఖులకు అవార్డులు అందజేసిన గవర్నర్ హైద
Read Moreఎవరికీ పైసా లంచం ఇవ్వొద్దు : మంత్రి పొంగులేటి
పేదల గుమ్మం వద్దకే ప్రభుత్వ పథకాలు: మంత్రి పొంగులేటి అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు తేలితే క్యాన్సిల్ చేస్తం అర్హులైన ప్రతి ఫ్యామిలీకి ర
Read Moreమధ్యప్రదేశ్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్ కు వెళ్లారు. సంవిధాన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో సీఎం పా
Read Moreపెండ్లికి ఒప్పుకోనంత మాత్రాన ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మ్యారేజ్ కి ఒప్పుకోనంత మాత్రాన ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని సుప్రీంకోర్టు తెలిపింది. దీన్ని ఐపీసీ 306 కింద నేరంగా పరిగణించలేమని చెప్ప
Read More