
హైదరాబాద్
Republic Day 2025: రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డులకు ఎంపికైన తెలంగాణ అధికారులు వీరే
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 942 మంది పోలీసు, అగ్నిమాపక, పౌర రక్షణ సిబ్బందికి వివిధ విభాగాల్లో శౌర్య, సేవా పతకాలు అందించనున్నట్లు తెలిపింది క
Read Moreఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం.. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా..
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
Read Moreరిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్వాచ్, ఇయర్బడ్స్ 26 రూపాయలే.. రెడీగా ఉండండి
జనవరి 26.. గణతంత్ర దినోత్సవం వేడుకలకు దేశం ముస్తాబవుతోంది. అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే 2025 సందర్భంగా క
Read Moreఫార్ములా ఈ కార్ రేసు కేసులో లండన్ కంపెనీ FEO కు నోటీసులు: నాలుగు వారాల తర్వాత వస్తానన్న సీఈఓ.
ఫార్ములా ఈ కార్ రేసులో విచారణ వేగవంతం చేసింది ఏసీబీ.. ఈ క్రమంలో విచారణకు హాజరవ్వాలని ఏసీబీ ఇచ్చిన నోటీసులపై స్పందించింది లండన్ కంపెనీ FEO. విచారణకు హా
Read Moreజగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో వాడి పడేసిన కండోమ్స్ కలకలం
జగిత్యాల జిల్లా: జగిత్యాల పట్టణంలోని సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మందుబాబులు పాఠశాల పరిసరాలను భ్రష్ఠు పట్టిం
Read Moreరాజీనామా చేసినంత మాత్రానా.. విజయసాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకోలేరు : గంటా శ్రీనివాసరావు
వైసీపీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయాల నుంచి త
Read Moreశ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు
శ్రీ చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. శనివారం ( జనవరి 25, 2025 ) తనిఖీలకు వెళ్లిన అధికారులకు శ్రీ చై
Read MoreAlert: ఆదివారం హైదరాబాద్ లో ముక్కా లేదు.. చుక్కా ఉండదు..
ఆదివారం.. వీక్ ఆఫ్ ఒక్కటే కాదు.. ఆ రోజు హైదరాబాదీలకు స్పెషల్ డే కూడా.. ఎందుకంటే ఆదివారం అంటే చాలు ఇంట్లో ముక్క ఉండాల్సిందే.. ముక్క ఉడకాల్సిందే.. ఆదివా
Read Moreనల్ల మల్లారెడ్డి మాఫియా డాన్ లా నియంత్రిస్తున్నాడు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
200 ఎకరాల లే ఔట్ చుట్టూ ఎత్తైన ప్రహరీ రోడ్లు, డ్రైనేజీల కోసం రూ. 10 కోట్ల వసూలు ప్లాట్లు అమ్మాలనుకునే వాళ్లను కంట్రోల్ చేస్తుండు నారపల్లిలో క
Read Moreగుడ్ న్యూస్: జనవరి 26న మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు స్కీంలు ప్రారంభం
రేపటి నుంచి(జనవరి 26) నాలుగు కొత్త పథకాలు ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్
Read More20 మందికి కిడ్నీలు మార్పిడి చేసి 12 కోట్లు వసూలు చేశారు: సీపీ సుధీర్ బాబు
హైదరాబాద్ సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.మరి కొంత మందిని త్వరలోనే అదుపుల
Read Moreఇంత టాలెంటెడ్ ఐడియానా : దావోస్ పెట్టుబడులపై.. కేసీఆర్, కేటీఆర్ కడపు మంటతో హోర్డింగ్స్
హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలితోపాటు ఐటీ సెక్టార్ ఏరియాలో ఇప్పుడు కొత్త హోర్డింగ్స్ వెలిశాయి. ఈ హోర్డింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యంగా చూడటమే కాదు.. అవాక
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్కు హై అలర్ట్.. వాళ్లకు జనవరి 30 వరకు నో ఎంట్రీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు హై అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ ప్రకటించాయి
Read More