
హైదరాబాద్
సావిత్రీభాయి పూలే చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి
సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ తో పాటు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే యెన్నం
Read Moreచైనా నుంచి జపాన్ కు వ్యాపించిన వైరస్.. 20 ఏళ్ల నాటి HMPV వైరస్.. ఇప్పుడు కట్టలు తెంచుకుంది...!
కొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్.. ముద్దుగా HMPV వైరస్ అంటున్నారు. ఇప్పుడు ఈ వైరస్ చైనా దేశాన్ని వణిక
Read Moreచైనాలో కొత్త వైరస్.. ఆస్పత్రులకు క్యూ.. కరోనా తరహాలో వ్యాప్తి
చైనా.. మరోసారి భయపెడుతోంది.. వణుకుపుట్టిస్తుంది. కరోనాను అలా మర్చిపోతున్నామో లేదో.. మరో కొత్త వైరస్ పుట్టించేసింది. అవును.. చైనా దేశంలో ఇప్పుడు కొత్త
Read Moreవైకుంఠ ఏకాదశి ఎప్పుడు..ఆరోజు ఎలా పాటించాల్సిన నియమాలు ఇవే..
హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత.. ప్రాధాన్యత వేరే చెప్పనక్కరలేదు. ఆ రోజున శ్
Read Moreబీఆర్ఎస్ జంగ్ సైరన్తో సీఎంకు ముచ్చెమటలు : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాలపై ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్.. సీఎంకు మ
Read Moreమోదీ తీర్మానాలు..ప్రజల జీవితాలను నాశనం చేసే జుమ్లాలు
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సర తీర్మానాలు ప్రతి పౌరుడ
Read Moreకేసీఆర్ నిర్ణయాన్నే అమలు చేశారు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రోపై కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్నే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెల
Read Moreమూడు కేటగిరీలుగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
మంత్రి పొంగులేటికి నివేదిక అందజేసిన మీడియా అకాడమీ చైర్మన్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు మూడు కేటగిర
Read Moreసింగిల్ పేరెంట్ చిన్నారులకు స్టడీ టేబుల్స్ పంపిణీ
పద్మారావునగర్, వెలుగు : పద్మారావునగర్ పార్కులో రాధే రాధే గ్రూప్ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికులకు పలు రకాల వైద్య పరీక్షల
Read Moreరాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ సందడి
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఉద్యాన్ ఉత్సవ్’ ఏర్పాటు చేశారు. వివిధ రకాల పంటలు, మొక్కల పెంపకంప
Read Moreమ్యారేజ్ చేస్కుంటానని 4.9 లక్షల మోసం
బషీర్ బాగ్, వెలుగు : మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి, మహిళ పేరుతో సైబర్ నేరగాళ్లు సిటీకి చెందిన ఓ వ్యక్తిని చీట్చేశారు. అతని నుంచి రూ.4.9 లక్ష
Read Moreతెలంగాణలో మరోసారి పెరిగిన చలి .. చలిమంటలతో ఉపశమనం పొందుతున్న జనాలు
తెలంగాణలో మరోసారి చలి పెరిగింది. హైదరాబాద్ శివారులో భారీగా పొగమంచు కురుస్తుంది. ఉదయం 8 దాటిన తరువాత కూడా రోడ్లను పొగమంచు కప్పేసింది. చలి త
Read Moreమహిళా సంఘాలకు మొబైల్ ఫిష్ వెహికల్స్
నేడు ప్రజాభవన్లో ప్రారంభించ&zwnj
Read More