చాంపియన్ షిప్ ఫైనల్ సందర్భంగా జనం మొత్తం టీవీలకే అతుక్కుపోవడంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి కేబుల్ బ్రిడ్జి, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్లు ఇలా బోసిపోయి కనిపించాయి. –ఫొటోగ్రాఫర్, వెలుగు