
పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పరిధి కుందన్బాగ్సమీపంలోని వైట్హౌస్హోటల్లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్లో వంట చేస్తుండగా, నూనె పైకి ఎగసి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో సికింద్రాబాద్ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.