తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్లు బదిలి

తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్లు బదిలి

తెలంగాణలో మరోసారి  ఐఏఎస్‎ల బదిలీలు జరిగాయి. ఎనిమిది మంది ఐఏఎస్‎లను ప్రభుత్వం ట్రాన్స్‎ఫర్  చేసింది.  కో ఆపరేటివ్​ సొసైటీ రిజిస్టర్​ గా ..సురేంద్ర మోహన్​ , వనపర్తి జిల్లా  అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న​ సంచిత గంగ్వార్... ​ నారాయణ పేట అదనపు కలెక్టర్​ గా నియమించారు. కర్ణన్ కు ​ ..ఆరోగ్యశ్రీ సీఈఓగా అదనపు బాధ్యతలు ... ప్రస్తుతం  ఆరోగ్య శ్రీ సీఈఓగా ఉన్న  శివశంకర్ ను   జీఎడీకి అటాచ్​ మెంట్​చేశారు. వాణిజ్య పన్నులడైరక్టర్​ గా..హరిత,  తెలంగాణ ఫుడ్​ ఎండీగా  కె. చంద్రశేఖరరెడ్డి ( అదననపు బాధ్యతలు), విత్తనాభివృద్ది సంస్థ డైరక్టర్​ గా యాస్మిన్​ భాషా( అదననపు బాధ్యతలు) టెక్స్​ టైల్స్​ హ్యాండ్​ లూమ్స్​ డైరక్టర్​ గా బి. శ్రీనివాసరెడ్డిని బదిలీ చేస్తూ  ప్రభుత్వం నియమించింది.