- దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై ఒవైసీ స్పందన
న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్పై రాజకీయ నాయకుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఎంపీ నవనీత్ కౌర్ పోలీసులను అభినందించగా.. మరో ఎంపీ కార్తీ చిదంబరం దీన్ని తప్పుబట్టారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ రకమైన ఎన్కౌంటర్లకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకమని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై దర్యాప్తుకు స్వీకరించిందన్నారు. పోలీసులు ఆ నలుగురు నిందితులను ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సివచ్చిందో ఎంక్వైరీలో తేలుతుందని చెప్పారు ఒవైసీ. న్యూఢిల్లీలో పార్లమెంటు దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
MORE NEWS:
అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే భయపడాలి: ఎంపీ నవనీత్ కౌర్
ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు: ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఆయనా ఓ ఫ్యామిలీ మ్యానే: ఎన్కౌంటర్పై సజ్జనార్ భార్య
స్త్రీని భోగవస్తువుగా చూడొద్దు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి
Hyderabad MP and AIMIM Chief Asaduddin Owaisi: I am against encounters. Even, National Human Rights Commission has taken cognizance of the encounter. #Telangana pic.twitter.com/VgxV6r6WRB
— ANI (@ANI) December 6, 2019