హైదరాబాద్, వెలుగు: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్ల సేల్ శనివారం మొదలవనుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్సైడర్, వెబ్సైడర్ యాప్లో టికెట్లను విక్రయిస్తున్నట్టు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. టికెట్ల కనీస ధర రూ. 750, గరిష్ట ధర రూ. 15 వేలుగా ఉందన్నారు. ఆన్లైన్లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు జింఖానా స్టేడియంలో రిడెంప్షన్ చేసుకొని ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. ఆఫ్లైన్లో టికెట్లను నేరుగా అమ్మడం లేదని స్పష్టం చేశారు.
IND vs BAN: నేటి(అక్టోబర్ 05) నుంచి ఉప్పల్ టీ20 టికెట్ల సేల్
- క్రికెట్
- October 5, 2024
లేటెస్ట్
- మామునూర్లో స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు
- Haryana Polls 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. మొదటిసారి ఓటేసిన మను భాకర్
- ఆటో డ్రైవర్లకు లెర్నింగ్ లైసెన్స్ లు
- ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలు.. పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో కుటుంబం ఆత్మహత్య
- 48 గంటల్లో రైతుల ఖాతాల్లో వడ్ల పైసలు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
- కొండారెడ్డిపల్లిలో దసరాలోగా పనులు కంప్లీట్ చేయాలి : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
- జోగులాంబ అమ్మవారికి ఎంపీ డీకే అరుణ పూజలు
- రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతి.. సంతాపం తెలిపిన ఎన్టీఆర్
- డిజిటల్ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్ బదావత్ సంతోష్
- జగిత్యాల జిల్లా కోరుట్ల 2 టౌన్ ఎస్సై శ్వేత సస్పెండ్.. కారణం ఇదే..
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- Health tips: మీ గుండె పదిలంగా ఉండాలంటే..రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- KBC: కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్
- తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే.. : శ్రీవారి ధ్వజ స్థంభం కొక్కి విరిగిపోయింది..