Gold Rate: యూటర్న్ తీసుకున్న గోల్డ్.. భారీగా పెరిగిన రేట్లు, హైదరాబాదులో తులం ఎంతంటే?

Gold Rate: యూటర్న్ తీసుకున్న గోల్డ్.. భారీగా పెరిగిన రేట్లు, హైదరాబాదులో తులం ఎంతంటే?

Gold Price Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల కారణంగా ప్రస్తుతం డాలర్ మారకపు విలువ క్షీణిస్తోంది. డాలర్ విలువ క్షీణతతో స్పాట్ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు నేడు భారీ పెరుగుదలను చూస్తున్నాయి. వాస్తవానికి గోల్డ్ రేట్లు డాలర్ ధర ఒకదానికి మరొకటి ఇంటర్ లింక్ ఉంటుంది. వీటిలో ఒకటి తగ్గినప్పుడు మరొకటి పెరుగుతుంటుంది. గడచిన రెండు రోజుల పాటు తగ్గిన గోల్డ్ రేట్లు నేడు తిరిగి భారీగా పుంజుకోవటానికి పెరుగుతున్న ఆందోళనలే కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.9వేల 500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 815, ముంబైలో రూ.8వేల 815, దిల్లీలో రూ.8వేల 830, కలకత్తాలో రూ.8వేల 815, బెంగళూరులో  రూ.8వేల 815, కేరళలో రూ.8వేల 815, పూణేలో రూ.8వేల 815, వడోదరలో రూ.8వేల 820, జైపూరులో రూ.8వేల 830, లక్నోలో రూ.8వేల 830, మధురైలో రూ.8వేల 815, మంగళూరులో రూ.8వేల 815, నాశిక్ లో రూ.8వేల 818, అయోధ్యలో రూ.8వేల 830, బళ్లారిలో రూ.8వేల 815, గురుగ్రాములో రూ.8వేల 830, నోయిడాలో రూ.8వేల 830 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.9వేల 900 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైలో గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 617, ముంబైలో రూ.9వేల 617, దిల్లీలో రూ.9వేల 632, కలకత్తాలో రూ.9వేల 617, బెంగళూరులో  రూ.9వేల 617, కేరళలో రూ.9వేల 617, పూణేలో రూ.9వేల 617, వడోదరలో రూ.9వేల 622, జైపూరులో రూ.9వేల 632, లక్నోలో రూ.9వేల 632, మధురైలో రూ.9వేల 617, మంగళూరులో రూ.9వేల 617, నాశిక్ లో రూ.9వేల 620, అయోధ్యలో రూ.9వేల 632, బళ్లారిలో రూ.9వేల 617, గురుగ్రాములో రూ.9వేల 632, నోయిడాలో రూ.9వేల 632గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర తులం(10 గ్రాములకు) రూ.88వేల 150 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తులం(10 గ్రాములకు)  రూ.96వేల170గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.200 స్వల్ప పెరుగుదలతో రూ.లక్ష 10వేల వద్ద  కొనసాగుతోంది.