హైదరాబాద్ పై ఔరంగజేబు కన్ను.. గోల్కండను ఆక్రమించిన తీరు

హైదరాబాద్ పై ఔరంగజేబు కన్ను.. గోల్కండను ఆక్రమించిన తీరు

-    ఔరంగజేబ్​ గోల్కొండ రాజ్యాన్ని క్రీ.శ.1687లో ఆక్రమించాడు.
-    చిట్టచివరి గోల్కొండ సుల్తాన్​ అబుల్​ హసన్​ తానీషా క్రీ.శ.1699లో దౌలతాబాద్​ కోటలో బందీగా ఉన్నప్పుడు మరణించాడు.
-    అబుల్​ హసన్​ తానీషా మృతదేహాన్ని ఖుర్దాబాద్​లో అతని గురువు షారాజుకట్టల్​ సమాధి పక్కన సమాధి చేశారు.
-    గోల్కొండ సుల్తానులు పాలించిన ప్రాంతాలు క్రీ.శ.1687 నుంచి క్రీ.శ.1724 మొఘల్​ వైస్రాయ్​లు పాలనలో ఉంది.
-    ఔరంగజేబ్​ గోల్కొండను ఆక్రమించిన తర్వాత తాత్కాలిక రాజప్రతినిధిగా రాహుల్లాఖాన్​ను నియమించారు. 
-    రాహుల్లాఖాన్​ తర్వాత ఔరంగజేబ్​ హైదరాబాద్​ పరిపాలనా బాధ్యతను ఖాన్​సిఫర్​ఖాన్​కు అప్పగించారు.
-    కౌలాస్​, ఎల్లందల్​, కోయిలకొండ, వరంగల్​, పానగల్​​ కోటలకు ఖాన్​సిఫర్​ఖాన్​ మరమ్మతులు చేయించాడు. 
-    మొఘల్​ వైస్రాయి ఖాన్​సిఫర్​ఖాన్​ కాలంలో హైదరాబాద్​, కర్ణాటకల్లో తొమ్మిది ఫౌజ్​దారులు ఉండేవారు. 
-    కుతుబ్​ షాహీల కాలంలో జమీందార్లు పొందిన పన్నులు వసూలు చేసే అధికారులను ఇజారాలు అనేవారు.
-    మొఘల్​ వైస్రాయిల కాలంలో సర్కారులను జిల్లాలుగా విభజించారు. జిల్లా అధికారిని దేశ్​ముఖ్​ అనేవారు.
-    ఇజారా పద్ధతిని హైదరాబాద్​ దివాన్ మహమ్మద్​ షఫీ రద్దు చేశాడు. 
-    క్రీ.శ. 1702లో 50 వేల మంది మరాఠాలు తారాబాయి నాయకత్వంలో హైదరాబాద్​పై దండెత్తి దోచుకున్నారు. 
-    మరాఠాలు క్రీ.శ.1704లో హైదరాబాద్​పై దండెత్తారు. 
-    ఔరంగజేబ్​ పాలనలో హైదరాబాద్​ సుబాను బాలాఘాట్​ లేదా పైన్​ఘాట్​ అని పిలిచేవారు. 
-    ఔరంగజేబ్​ తర్వాత మొఘల్​ సింహాసనాన్ని షా ఆలం అధిష్టించాడు. 
-    క్రీ.శ.17‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌08లో షా ఆలంకు వ్యతిరేకంగా హైదరాబాద్​లో గోల్కొండ సుల్తాన్​గా ఔరంగజేబ్​ కుమారుడు కాంబక్ష్​ ప్రకటించుకున్నాడు. 
-    కాంబక్ష్​కు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన నాయకుల్లో ముఖ్యుడు సర్వాయి పాపన్న. ఈయనది వరంగల్​ జిల్లా ఖిలాషాపూర్​. ఆయన స్వగ్రామం తారికొండ.
-    తారికొండ తర్వాత సర్వాయి పాపన్న షాపూర్​లో కోటను నిర్మించాడు. 
-    కొలనుపాక వద్ద జరిగిన యుద్ధంలో పాపన్న అనుచరుడి చేతిలో ఆ ప్రాంత ఫౌజ్​దార్​ ఖాసీంఖాన్​ హతమయ్యాడు. 
-    క్రీ.శ.1702లో భారీ సైన్యంతో పాపన్న స్థావరంపై దాడి చేసిన హైదరాబాద్​ సుబా డిప్యూటీ గవర్నర్​ రుస్తుందిల్​ఖాన్​. 
-    క్రీ.శ.1708, ఏప్రిల్​ 1న సర్వాయి పాపన్న వరంగల్​ కోటను ఆక్రమించుకున్నాడు. 
-    మొదటి బహదూర్​షాకు కాంబక్ష్​కు హైదరాబాద్​ పరిసరాల్లో క్రీ.శ.1709లో యుద్ధం జరిగింది. 
-    పాపన్నను రాజుగా గుర్తించి మొఘల్​ చక్రవర్తి మొదటి బహదూర్​ షా గౌరవించాడు. 
-    పాపన్నను బందీగా పట్టుకొని ఫౌజ్​దార్​ యూసఫ్​ఖాన్​ హత్య చేశాడు. 
-    మొఘల్​ చక్రవర్తి మొదటి బహదూర్​ షా తర్వాత ఫరూక్​ సియార్​ (క్రీ.శ.1713 నుంచి క్రీ.శ.1719) సింహాసనాన్ని అధిష్టించాడు. 
-    ఫరూక్ సియార్​ కాలంలో దక్కన్​ సుబా, హైదరాబాద్​ పరిపాలన బాధ్యతలను సమర్థవంతులైన సర్ధారులు ముబ్రేజ్​ఖాన్​, మీర్​ ఖమురుద్దీన్​ నిర్వహించారు. 
-    చెంగపెట్టా కోటకు ముబ్రేజ్​ఖాన్​ ఫారూఖ్​నగర్​ అని పేరు పెట్టాడు. 
-    బహదూర్​ షా మరణానంతరం  హసన్​ అలీ, హుస్సేన్​ అలీ అనే సయ్యద్​ సోదరులు కింగ్​ మేకర్​లుగా 
అవతరించారు. 
-    1724లో స్వతంత్ర హైదరాబాద్​ రాజ్యాన్ని మీర్​ ఖమ్రుద్దీన్​ (చిన్​ ఖిలిచ్​ఖాన్​) స్థాపించాడు.