
హైదరాబాద్సిటీ, వెలుగు: కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్స్టేడియంలో జరిగిన ఫస్ట్ఇండో– నేపాల్తైక్వాండో ఇంటర్నేషనల్చాంపియన్షిప్లో కృతికారెడ్డి విజేతగా నిలిచింది. సిటీకి చెందిన ఎం.విజయవర్ధన్రెడ్డి, వరలక్ష్మి దంపతుల కుమార్తె కృతికారెడ్డి ఈ పోటీల్లో గోల్డ్మెడల్సాధించింది.
అసోసియేషన్ఆఫ్ తెలంగాణ త్వైక్వాండో, జయంత్రెడ్డి ఇంటర్నేషనల్తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27వ తేదీల్లో ఈ పోటీలు నిర్వహించారు. కృతికారెడ్డి ఒయాసిస్స్కూల్లో ఎనిమిదో తరగతి
చదువుతోంది.