
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్ డిప్యూటీ సీఈఓ అరుణ్ఖురానా తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అకౌంటింగ్ లోపాల కారణంగా బ్యాంకుకు రూ.రెండు వేల కోట్ల దాకా నష్టం జరగడానికి తనదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇంటర్నల్డెరివేటివ్స్ని తప్పుగా లెక్కించడం వల్ల బ్యాంకుకు రూ.1,959.98 కోట్ల నష్టం వాటిల్లిందని ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ఫర్మ్గ్రాంట్థార్న్టన్కొనుగింది. ఈ విషయాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్ ఆదివారం వెల్లడించింది. ఈ తప్పుకు ఎవరెవరు బాధ్యులో కూడా తెలియజేసిందని పేర్కొంది.