హైదరాబాద్ కనెక్ట్ నిర్వహించిన పేఓనీర్

హైదరాబాద్ కనెక్ట్ నిర్వహించిన పేఓనీర్

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్, వెలుగు: చిన్న, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ్యత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హా వ్యాపార సంస్థలు (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీలు) సులువుగా లావాదేవీలు చేయడానికి, వ్యాపారం చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డానికి, అంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్జాతీయంగా ఎదిగేలా సాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డటానికి ఫైనాన్షియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ టెక్నాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ కంపెనీ పేఓనీర్​ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గచ్చిబౌలిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. 

"గోయింగ్ గ్లోబల్-బిల్డింగ్ ఎ క్రాస్-బోర్డర్ పవర్ హౌస్" థీమ్​తో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 60 మంది వాణిజ్యవేత్తలు, వ్యవస్థాపకులు, ఐటీ, ఎకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, వెబ్, యాప్ డెవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, గేమింగ్, ప్రోగ్రామింగ్ అండ్ టెక్నిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్సల్టింగ్ అండ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మెంట్, డిజిట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ మార్కెటింగ్, సేల్స్ నిపుణులు, వ్యాపారులు పాల్గొన్నారు.