విదేశం

ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి

టెహ్రాన్: తూర్పు ఇరాన్​లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయాలపాలయ్యారు. ఇంకో 18 మంది క

Read More

ప్రపంచ శాంతికే ప్రాధాన్యం:ప్రధాని మోదీ

క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు: మోదీ  స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసమే ఈ కూటమి చైనాకు పరోక్షంగా ప్రధాని కౌంటర్  క్వాడ్ దేశాల సదస్

Read More

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. ఆదివారం ( సెప్టెంబర్ 22) నాడు శ్రీలంక దేశాధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే ను శ్రీలంక ఎన

Read More

ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు..50 మంది మృతి

తూర్పు ఇరాన్‌లోని ఒక గనిలో జరిగిన పేలుడులో 51 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఇంకా చాలా మంది కార్మి

Read More

జో బైడెన్ దంపతులకు మోదీ అరుదైన బహుమతులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అరుదైన బహుమతులు ఇచ్చారు. క్వాడ్ సమ్మిట్, UNGA ప్రసంగం కోసం మోదీ 3 రోజుల US పర్యటనకు వెళ్లారు. ఈ సంద

Read More

మంచి మనసు చాటుకున్న జో బైడెన్ మన పురాతన వస్తువులు మనకిచ్చేశారు

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మన దేశానికి చెందిన 297 పురాతన వస్తువులు ఇండియాకు అప్పగించారు. అక్రమంగా అమెరికాకు రవాణా చేసిన అమూల్యమైన పురాతన వస్

Read More

ఇజ్రాయెల్ దాడిలో బీరుట్లో 31 మంది మృతి

బీరుట్: లెబనాన్​ రాజధాని బీరుట్​పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 31కి పెరిగిందని లెబనాన్ హెల్త్​మినిస్టర్ ఫిరస్ అబియాద్ తెలిపారు

Read More

హెజ్బొల్లా పేజర్ల పేలుడు ఘటనలో.. కేరళ బిజినెస్ మాన్ పేరు తెరపైకి!

నార్వేలో స్థిరపడి, బల్గేరియాలో కంపెనీ పెట్టిన రిన్సన్ జోస్  హెజ్బొల్లాకు అతడే పేజర్లు సప్లై చేసినట్టుగా వార్తలు  న్యూఢిల్లీ: లెబనా

Read More

శ్రీలంకలో ముగిసిన పోలింగ్

కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కోసం ప్రభుత్వం 13,400 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.2 లక్షల మంది భద

Read More

అమెరికాకు ప్రధాని మోదీ : సెప్టెంబర్ 23 వరకు పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శనివారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ నెల 23వ తేదీ వరకు మూడు రోజులపాటు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ స

Read More

అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానాస్పద మృతి

అమెరికా వాషింగ్ టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీకి చెందిన ఆఫీసర్ అనుమానస్పదంగా మృతి చెందారు. సెప్టెంబర్ 18 సాయంత్రం సదరు అధికారి చనిపోయినట్లు భారతీయ దౌత్య క

Read More

52 ఏళ్ల మహిళా అధికారికి.. 58 మందితో సంబంధాలు

ఆమె వయసు 52ఏళ్ల.. గౌరవ ప్రధమైన గవర్నర్ హోదాలో ఉంది.. చేసేవేమో పాడు పనులు. ఆ లేడీ ఆఫీస్ గురించి చెప్తే చీదరించుకోవాల్సిందే.. అక్రమ సంపాదన, అక్రమ సంబంధా

Read More

హెజ్బొల్లా టాప్ కమాండర్ హతం

ఇజ్రాయెల్ దాడుల్లో ఇబ్రహీం అఖీల్ సహా 12 మంది మృతి  ఇజ్రాయెల్​పైకి 140 రాకెట్లు ప్రయోగించిన హెజ్బొల్లా ప్రతిగా భీకర దాడులతో విరుచుకుపడిన ఐడ

Read More