భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లకు నాణ్యతతో కూడిన వంట సరుకులు, సీజనల్ పండ్లను సరఫరా చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అధికారులను ఆదేశించారు. మీటింగ్ హాలులో శుక్రవారం టెండర్లను ఓపెన్ చేశారు. జిల్లా పర్చేజ్ కమిటీ, డీడీ, ఏపీవో జనరల్, ఏజన్సీ యజమానుల సమక్షంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించారు. 19 గురుకుల పాఠశాలలు, 8 ఏకలవ్య స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు పౌష్టికాహారం అందించాలన్నారు. 114 మంది టెండర్లలో పాల్గొనగా, తక్కువగా కోడ్ చేసిన ఏజన్సీలకే టెండర్లను అప్పగించినట్లు పీవో తెలిపారు.
నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి : ఐటీడీఏ పీవో రాహుల్
- ఖమ్మం
- June 29, 2024
లేటెస్ట్
- మన దేశపు అందగత్తె నిఖిత..ఓ టీవీ యాంకర్ అని తెలుసా
- IND Vs NZ, 1st Test: వికెట్ కీపర్గా జురెల్.. పంత్ గాయంపై బీసీసీఐ అప్ డేట్
- ముల్కీ ఉద్యమం అంటే ఏంటి.?.. నియమాలు ఏం చెబుతున్నాయి
- ఆర్మూర్లో సాఫ్ట్ బాల్ బాలుర జట్టు ఎంపిక
- లింగంపేట మండలంలో దంచికొట్టిన వాన..తడిసిన వడ్లు
- రైతులను మోసగిస్తే కఠిన చర్యలు : ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి
- Releasing Movies: ఇవాళ థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమాలు.. ఇండస్ట్రీ బ్లాక్బాస్టర్ రీ రిలీజ్ కూడా!
- తొర్రూరు గ్రామాల్లో మంచినీటి సమస్య రాకుండా చర్యలు: మిషన్ భగీరథ శాఖ ఎస్ఈ ఎ.సురేందర్
- రైతులు తలెత్తుకొని తిరగాలి : పోచారం శ్రీనివాస్ రెడ్డి
- ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్పీడప్ చేయండి : కలెక్టర్లు
Most Read News
- ఏపీ సచివాలయానికి ఐఏఎస్ ఆమ్రపాలి.. సీఎస్కు జాయినింగ్ రిపోర్ట్
- జియో 5G కొత్త రీఛార్జ్ ప్లాన్ : 90 రోజులకు 200 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. అతి తక్కువ ధరకే..
- ప్రయాణికులకు బిగ్ షాక్.. రైలు రిజర్వేషన్ రూల్స్ మారాయి.. కొత్త నిబంధనలు ఇవే..!
- సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహిళా అఘోరీ ప్రత్యక్షం
- IND Vs NZ, 1st Test: రోజంతా దరిద్రమే: పంత్కు గాయం.. రోహిత్ రెండు క్యాచ్లు మిస్
- ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ..!
- హైడ్రా తరహాలో.. హైదరాబాద్లో ఫుట్పాత్లపై షాపులు నేలమట్టం
- సికింద్రాబాద్ మెట్రోపోలిస్ హోటల్ సీజ్ చేసిన పోలీసులు : కస్టమర్లకు ఖాళీ చేయించి మరీ..
- ఐఫోన్ 16 ఇంత తక్కువకా..? ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో చేతిలోకి ఫోన్..!
- హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి.. రంగంలోకి హైడ్రా