ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్, ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయని, వాటికి నిరసనగా నల్ల కండువాలు ధరించి సభకు హారజరయ్యామని జగన్ తెలిపారు. ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిపారు.
నల్లకండువాలతో అసెంబ్లీకి జగన్
- ఆంధ్రప్రదేశ్
- July 22, 2024
లేటెస్ట్
- Ananth Ambani: అనంత్ అంబానీ గిఫ్ట్..లాల్బగ్చా గణేషుడికి 20 కిలోల గోల్డ్ కిరీటం
- బొర్ర పెరుమాండ్లు గుడి..ఎక్కడుందో తెలుసా.?
- UP : బస్సు, వ్యాన్ ఢీ కొని 12 మంది మృతి
- దోష నివారణ పేరుతో.. అమ్మాయి పట్ల పూజారి అసభ్య ప్రవర్తన
- మగబిడ్డకు జన్మనిచ్చిన హీరో నితిన్ భార్య
- Rinku Singh: నాకు రూ. 55 లక్షలు చాలు.. ఐపీఎల్ శాలరీపై రింకూ సింగ్
- కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తా ..ఆరుగురు మహిళలకు తీవ్రగాయాలు
- 600 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
- కస్టమర్స్గా వచ్చి నగలు దోచారు .. మహిళా దొంగల ముఠా అరెస్ట్
- విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు : మంత్రి సీతక్క
Most Read News
- హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ... దేశంలోనే అతి పెద్దది..
- ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్స్
- కన్నులపండుగ..ఖైరతాబాద్ గణేశ్ నేత్రాలంకరణ
- హైదరాబాద్లో మూడేండ్ల వరకు తాగునీటికి బే ఫికర్
- ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ
- ఇలాంటి స్కీం ఎత్తేయక ఏం చేస్తారు : గుంటకు 5 లక్షలు.. రెండేళ్ల తర్వాత భూమి, డబ్బులు కూడా ఇస్తారంట..!
- మున్సిపల్ వైస్ చైర్మన్ బిల్డింగ్ కూల్చివేత
- జియోకి 8 ఏళ్లు..కొన్ని ప్లాన్లపై డిస్కౌంట్స్
- కొత్త పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం
- వినాయకచవితి ముందు రోజు.. స్టాక్ మార్కెట్ విలవిల