జమ్మూ కశ్మీర్ లో 4.2 తీవ్రతతో భూకంపం..

జమ్మూ కశ్మీర్ లో 4.2 తీవ్రతతో భూకంపం..

 జమ్మూ కాశ్మీర్‌లో భారీ భూకంపం సంభవించింది. కశ్మీర్ లోని బారాముల్లాలో జూ 12 2024, శుక్రవారం మధ్యహ్నాం నాడు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12.26 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.