
- ట్రెయినింగ్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: జాన్సన్ కంట్రోల్స్– హిటాచీ ఏసీ ఇండియా, డిల్లీ స్కిల్ అండ్ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ (డీఎస్ఈయూ) కలిసి వర్సిటీ క్యాంపస్లో హెచ్వీఏసీ ట్రెయినింగ్ సెంటర్ను ప్రారంభించాయి.
స్టూడెంట్లకు, టెక్నీషియన్లకు ఇక్కడ హీటింగ్, వెంటిలేషన్, ఏసీ (హెచ్వీఏసీ) టెక్నాలజీల్లో స్కిల్స్ నేర్పిస్తారు. ఇందుకోసం ఈ మూడు సంస్థలు గత అక్టోబర్లో ఎంఓయూను కుదుర్చుకున్నాయి.
ఇందులో భాగంగా జాన్సన్ కంట్రోల్స్–-హిటాచీ ఏసీ ఇండియా సెంటర్కు అవసరమైన వనరులు.. హెచ్వీఏసీ యూనిట్లు, విడిభాగాలు, మెటీరియల్అందజేసింది.