
కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్కాలేజీ ఇల్యూమినా-– 2025 ప్రోగ్రామ్ లో భాగంగా ఆదివారం ట్రెడీషనల్డే నిర్వహించగా సందడి నెలకొంది. విద్యార్థులు కల్చరల్ప్రోగ్రామ్స్తో పాటు ఫ్లాష్ మాబ్ నిర్వహించి జోష్ చేశారు. వివిధ విభాగాల విద్యార్థులు తమ బ్రాంచ్ ఫ్రేమ్స్ తయారు చేసి ఫొటో షూట్ఏర్పాటు చేశారు.
సోమవారం కాలేజీ స్పోర్ట్స్డే నిర్వహించనున్నారు. కాలేజీ ప్రిన్సిపల్ ఎన్.రమణ, ఈఈఈ బీవోఎస్ చైర్పర్సన్ ఎం. సుమలత, అధ్యాపకులు ఎం.వాణి, ఈ.రాజేశ్వరి, వందన, భాగ్యలక్ష్మి, బి.అనిల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నేతాజీ, సూపరింటెండెంట్ ప్రభాకర్, సంగాల ఎఫ్రామ్రాజ్, ఇంద విజయరావు పాల్గొన్నారు.