కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ సెప్టెంబర్ 20 నుంచి మళ్లీ ప్రారంభమైంది. కమిషన్ పబ్లిక్ హియరింగ్ కు చీఫ్ ఇంజనీర్లతో సహా అడ్మినిస్ట్రేషన్ అధికారులు 9 మంది హాజరయ్యారు. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఒక్కొక్కరిని విడివిడిగా క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తున్నారు. ఆగస్ట్ నెలలో కమిషన్ 15 మందికి పైగా విచారించింది కమిషన్. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని విచారించనుంది కమిషన్. NDSA, పుణె నివేదిక కోసం లేఖలు రాసిన కమిషన్ కు.. అవసరమైన సమాచారాన్ని అందజేస్తామని ఆయా బృందాలు తెలిపాయి.
కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ షురూ
- తెలంగాణం
- September 20, 2024
లేటెస్ట్
- లడ్డూ నెయ్యిలో కల్తీ వాస్తవమే:టీటీడీ ఈవో శ్యామలారావు
- సెప్టెంబర్ 23 నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభం.
- కొత్త టీపీసీసీ చీఫ్ను కలిసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- న్యాయవ్యవస్థపై ఆరోపణలా?..సీబీఐ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- David Warner: డాన్ అవతారంలో అదరహో.. సినిమా షూటింగ్ స్పాట్లో వార్నర్
- V6 DIGITAL 20.09.2024 AFTERNOON EDITION
- ఇది నిజమా : ఆకలిగా ఉన్నప్పుడు.. సీరియస్ విషయాలపై నిర్ణయాలు తీసుకోవద్దు.. ఎందుకంటే..?
- ఉప్పరపల్లి కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ.
- V6 DIGITAL 20.09.2024 SPECIAL EDITION
- కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ షురూ
Most Read News
- తిరుమల నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయి : టీటీడీ ఈవో వివరణ
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- మంచిర్యాలలో హైడ్రా తరహా కూల్చివేతలు..ఐదు అంతస్తుల భవనం స్మాష్
- పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయా..!: పెట్రోలియం శాఖ ఏమంటోంది..?
- మిలాద్ ర్యాలీలో అపశృతి... చార్మినార్ దగ్గర ఎగసిపడ్డ మంటలు..
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- CPL 2024: 124 మీటర్ల సిక్సర్.. స్టేడియం పై కప్పుకు తగిలిన బంతి
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- IND vs BAN 2024: స్పిన్తో కాదు.. బ్యాట్తో కొట్టాడు: సెంచరీతో బంగ్లాకు చుక్కలు చూపించిన అశ్విన్
- Dasara Holidays:పండగ చేస్కోండి : అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు