సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ అవార్డు

సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ అవార్డు

హైదరాబాద్: పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే కాళోజీ నారాయణరావు అవార్డుకు 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ ఎంపికయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్జాపిక అందించి శాలువతో సత్కరిస్తారు. కాళోజీ అవార్డుకు ఎంపికైన నలిమెల భాస్కర్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలి పారు.