చట్టపరమైన చర్యలు తీసుకుంటం..తహసీల్దార్ హెచ్చరిక

చట్టపరమైన చర్యలు తీసుకుంటం..తహసీల్దార్ హెచ్చరిక

కంది, వెలుగు :  ఇసుక అక్రమ ఫిల్టర్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కంది తహసీల్దార్​ విజయలక్ష్మి హెచ్చరించారు. సోమవారం కంది మండలంలోని బ్యాతోల్​, ఎర్ధనూర్​ తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇసుక అక్రమ ఫిల్టర్లు కూల్చివేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇసుక ఫిల్టర్​ నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.