
కరీంనగర్
డెంగ్యూతో పదేళ్ల చిన్నారి మృతి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో విషాదం చోటుచేసుకుంది. డెంగ్యూతో నాల్గవ తరగతి చదువుతున్న రావుల రిషిత(10) అనే బాలిక మృతి చెందింది. చికిత్స తీసుకుంటుం
Read Moreఅప్పుడు బీఆర్ఎస్ అవినీతి చేస్తే .. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది : కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణలో అధికార.. ప్రతిపక్షాల చర్యలను కేంద్రహోంశాఖ మంత్రి బండి సంజయ్ తప్పు పట్టారు. బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయిలు అవినీతి చ
Read Moreరైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం సేవలు అందిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణార
Read Moreమానకొండూరు మానేరులో మునిగిన ఇసుక ట్రాక్టర్లు
మానకొండూర్, వెలుగు: ఎల్ఎండీ గేట్లు తెరవడంతో పెరిగిన ఉధృతిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు మునిగాయి. డ్యాం మానకొండూరు మండలం శ్రీనివ
Read Moreఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలి : కొమ్మెర రవీందర్ రెడ్డి
గన్నేరువరం, వెలుగు : కరీంనగర్ నుంచి గుండ్లపల్లి, మాదాపూర్ మీదుగా గన్నేరువరం వరకు ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మె
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీల ఓటర్ లిస్ట్ రిలీజ్
ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం కరీంనగర్ జిల్లాలో 5,27,237, రాజన్న జిల్లాలో 3,46,259, జగిత్యాలలో 5,93,540, ప
Read Moreఆస్తి కోసం తండ్రి హత్య.. వేములవాడలో ఘటన
తండ్రితో పాటు పినతల్లిపై కత్తితో దాడి చేసిన యువకుడు ట్రీట్మెంట్&zwn
Read Moreవేములవాడలో ఆస్తి కోసం దారుణం
సిరిసిల్ల జిల్లా : వేములవాడ పట్టణంలో పట్టపగలే ఆస్తికోసం కన్నకొడుకు దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి పంపకాల కోసం తండ్రి మామిండ్ల మల్లయ్యపై మొదటి భార్య కొడు
Read Moreఐక్యతతోనే మాలల అభ్యున్నతి: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
తెలంగాణలో మాల జాతిని కాపాడుకునేందుకు 30 లక్షల మంది మాలలు ఐక్యంగా ఉండాలని, ఐక్యతతోనే అభ్యున్నతి సాధించగలమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్న
Read Moreకోరుట్ల తహశీల్దార్ కార్యాలయంలో చోరి
జగిత్యాల జిల్లా కోరుట్ల తహశీల్దార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఆఫీసు ఆవరణలోని ఉన్న ట్రాక్టరును దొంగిలించారు. పూల వాగునుంచి ఇసుక అక్రమరవాణ
Read Moreత్వరలోనే ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ: మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: త్వరలో టీజీఎస్ ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కేంద్రంగా 33 నూతన ఎలక్ట్రిక్ బస్సులను
Read Moreరోడ్డెక్కిన 35 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
తెలంగాణలో తొలిసారిగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు 35 ఎలక్ట్రిక్ బస్సులను సెప్టెంబర్ 29న  
Read Moreకరీంనగర్లో మేయర్ సునీల్ రావు బర్త్ డే సెలబ్రేషన్స్
కరీంనగర్ టౌన్, వెలుగు : సిటీలో శనివారం మేయర్ సున
Read More