
కరీంనగర్
ఉపాది హామి పనుల్లో అపశ్రుతి.. మట్టిపెళ్లలు మీదపడి మహిళ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉపాది హామి కూలీ పనుల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావ్ పేటలో ఉపాధి హామీ
Read Moreహనుమాన్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ : షేక్ యాస్మిన్ బాష
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి జూన్ 1 వరకు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల పోస్టర్ ను కలెక్టర్ షే
Read Moreపంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : బీజేపీ లీడర్లు
ఉమ్మడి జిల్లాలో అధికారులకు బీజేపీ నేతల వినతి కరీంనగర్ సిటీ/కొత్తపల్లి/వేములవాడ/సైదాపూర్&
Read Moreమే 23లోగా కొనుగోళ్లు పూర్తికావాలి
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఈనెల 23లోగా వడ్ల కొనుగోళ్లు పూర్తిచేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అధికారులను ఆదేశించారు
Read Moreఏసీబీకి చిక్కిన.. కమలాపూర్ తహసీల్దార్, ధరణి ఆపరేటర్
కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్, ధరణి ఆపరేటర్ ఏసీబీకి చిక్కారు. తండ్రి నుంచి కొడుకుకు భూమి రిజిస్ట్రేషన్ చేసేం దుకు లంచం డిమాండ
Read Moreసింగరేణి క్వార్టర్స్కు మురుగు నీరు
రామగిరి, వెలుగు : సింగరేణి ఆర్జీ 3 ఏరియా పరిధిలోని సెంటినరీ కాలనీలో ఉన్న కార్మికుల క్వార్టర్స్కు మంచి నీటి సరఫరాలో ఆఫీసర్లు నిర్లక్ష
Read Moreఅవకతవకలపై ఎంక్వైరీ చేయాలి
కరీంనగర్ టౌన్, వెలుగు : శాతవాహన యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను వీసీ మల్లేశ్ మోసం చేశాడని, ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై ఎంక్వైర
Read Moreవీసీ పోస్టుకు ఫుల్ డిమాండ్ .. 158 మంది ప్రొఫెసర్ల దరఖాస్తు
నేటితో ముగియనున్న వీసీ మల్లేశ్ పదవీ కాలం తాత్కాలికంగా ఐఏఎస్ ఆఫీసర్&
Read Moreమానకొండూర్ మండలంలో .. జోరుగా అక్రమ ఇసుక వ్యాపారం
మానకొండూర్, వెలుగు: మానకొండూర్ మండలంలో అధికారుల అండదలతో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. రాత్రి వేళల్లో వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్ల
Read Moreవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు
వేములవాడ, వెలుగు : వేసవి, సెలవురోజు కావడంతో దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. &nbs
Read Moreగన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
గన్నేరువరం, వెలుగు : కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన సౌమ్య.. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వెదిర ఆనంద్ గత కొంతక
Read Moreరైతు హామీలను అమలు చేయాలి : వాసాల రమేశ్
కొత్తపల్లి, వెలుగు : రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకుడు వాసాల రమేశ్ డిమాండ్ చేశారు. కొత్తపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల
Read Moreఅన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాలతో పంట నష్టపోయినవారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజ
Read More