
కరీంనగర్
కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల కౌంటింగ్.. తుది ఫలితం అర్థరాత్రి వచ్చే అవకాశం
సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్టమైన బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 5 టేబుళ్లు, ఐదు రౌండ్లలో లెక్కింపు
Read Moreఎట్టి పరిస్థితులోనూ దరఖాస్తులను తిరస్కరించకూడదు : మంత్రి పొన్నం
ప్రజల నుంచి వచ్చే అన్ని దరఖాస్తులను స్వీకరించాలని, ఎట్టి పరిస్థితులోనూ అధికారులు తిరస్కరించకూడదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లబ్ధిదారుల అర్హత అంశాలపై
Read Moreఅధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఉత్తమ్
ఆరు గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ 28 నుంచి జనవర
Read Moreరేవంత్ సర్కారుపై ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు..
దివ్యాంగులు, మహిళలు, వృద్దులు, పిల్లల కోసం గత మూడేళ్లలో కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఉపకరణాలు రానివాళ్లు బాధపడాల్సిన
Read Moreగోదావరిఖనిలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి : ఎంఎస్ రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్&
Read Moreమానేరులో ఇసుక రీచ్లను మూసివేస్తాం : విజయ రమణారావు
సుల్తానాబాద్, వెలుగు: మానేరు తీరంలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్
Read Moreఆరు గ్యారంటీల అమలుకు పోరాడతాం : సంజయ్కుమార్
రాయికల్, వెలుగు: అధికార కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. మంగ
Read Moreవేములవాడలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
Read Moreవరదవెల్లిలో దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా : బండి సంజయ్
బోయినిపల్లి, వెలుగు: బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామం మిడ్ మానేర్ బ్యాక్ వాటర్లోని శ్రీ దత్తాత్రేయ స
Read Moreవేములవాడ రాజన్నకి కాసుల వర్షం .. రూ.1.86 కోట్ల ఆదాయం
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయానికి భారీగా అదాయం సమకూరింది. మంగళవారం ఆలయ ఓపెన్స్లాబ్లో హుండీలను లెక్కించారు. ఇందులో 14 రోజులకు ర
Read Moreఅయ్యప్ప భక్తుల కష్టాలు మీకు కన్పించవా : బండి సంజయ్
హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది కరీంనగర్, వెలుగు: తీవ్రవాదులను తయారు చేస్తూ, బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిక
Read Moreవాపస్ పోయిన రుణమాఫీ పైసలు రాలే.. క్రాప్లోన్ అకౌంట్లు ఇన్యాక్టివ్ కావడమే కారణం
రైతులకు మెసేజ్లు వచ్చినా డబ్బులు జమ కాలే కరీంనగర్ జిల్లాలోనే 9 వేల మంది.. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది బాధితులు సేవింగ్
Read Moreకరీంనగర్ ఎంపీ సీటుకు కొత్త బీజేపీ అభ్యర్థి .. తెరపైకి ఉదయనందన్ రెడ్డి పేరు
హైదరాబాద్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశమివ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్
Read More