
కరీంనగర్
కాకా ఫౌండేషన్ ద్వారా తోపుడు బండ్ల పంపిణీ
ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామంలోని సాగర్ల లచ్చవ్వ, కట్ట లచ్చవ్వకుకాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోపుడు బండ్లను కాంగ్రెస
Read Moreమెట్ పల్లి లో ఆటో డ్రైవర్ల ఆందోళనలు
ముస్తాబాద్ / మెట్ పల్లి / ఎల్లారెడ్డిపేట, వెలుగు: మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేయడంతో ఆటోల్లో ప్యాసింజర్లు ఎక్కడం లేదని దీంతో తమకు నష్టం జరుగుతోందని ఆటో డ
Read Moreపాలనానుభవం లేక కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు : పొన్నం
మాజీ మంత్రి కేటీఆర్ కు పాలన అనుభవం లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కన
Read Moreహోటల్స్కు రివ్యూలు, యూట్యూబ్ ట్రేడింగ్ పేరిట రూ.22 లక్షలు కొట్టేసిన్రు
దోచుకున్న సైబర్ క్రిమినల్ సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్ పరిధిలో మోసపోయిన బాధితుడు సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా త్
Read Moreరూ.16 కోట్లు ఖర్చు చేసినా.. చెత్త గుట్ట తగ్గలే !
కరీంనగర్ డంపింగ్ యార్డులో నిలిచిన బయోమైనింగ్ ఎక్కడి చెత్తను అక్కడే వదిలి వెళ్లిన కాంట్రాక్ట్ సంస్థ డంపింగ్ యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి రోజ
Read Moreపెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ క్యాడర్ చెల్లాచెదురు .. ఎన్నికలు ముగిసినా ఆగని వలసలు
పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చే ఆలోచనలో బీఆర్ఎస్ హైకమాండ్ పెద్దపల్లి
Read Moreఅంబులెన్స్ను ఢీకొన్న పల్లె వెలుగు బస్సు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ దగ్గర అంబులెన్స్ను పల్లె వెలుగు బస్సు ఢీకొంది. పల్లె వెలుగు బస్సు వేగంగా అంబులెన్స్ ను ఓవర్
Read Moreమహిళలకు ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల హెచ్చరిక
కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఆవేదన వ్య
Read Moreఐటీ ట్యాక్స్ కట్టేవారికి రైతుబంధు ఎందుకు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. ఐటీ ట్యాక్స్ కట్టే వారికి.. వందలవేల ఎకరాలున్నవారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసమని తెలిపారు. ఇకపై కే
Read Moreఎంపీ ఎలక్షన్లకు రెడీ కావాలి : పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు రెడీ కావాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో రిటర్నింగ
Read Moreచిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు
జగిత్యాల టౌన్, వెలుగు: చిన్న పిల్లలతో భిక్షాటన చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. పిల్లల రవాణపై,
Read Moreసింగరేణిలో నాణ్యమైన ఎక్స్ప్లోజివ్స్ వాడాలి
గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థలో నాణ్యమైన ఎక్స్ప్లోజివ్స్ వినియోగించి నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని సంస్థ డైరెక్టర్ల
Read Moreతొలిరోజు 76,963 మంది రైతులకు రైతు బంధు జమ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో తొలిరోజు మంగళవారం 76,963 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను జమ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి రూ.2
Read More